మళ్లీ సంఘ్‌ సేవలో రాంమాధవ్‌?

ABN , First Publish Date - 2020-10-01T08:30:44+05:30 IST

బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ మళ్లీ ఆర్‌ఎ్‌సఎస్‌ సేవకు అంకితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి...

మళ్లీ సంఘ్‌ సేవలో రాంమాధవ్‌?

  • మురళీధర్‌ రావుకు రాజ్యసభ?


న్యూఢిల్లీ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బీజేపీ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ మళ్లీ ఆర్‌ఎ‌స్‌ఎస్‌ సేవకు అంకితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతోష్‌ జీ, సతీష్‌ జీ ఆర్‌ఎ్‌సఎస్‌ నుంచి ఇప్పటికే బీజేపీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నందున రాంమాధవ్‌కు ఇక పార్టీలో అవకాశం దక్కకపోవచ్చని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, మరో మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌ రావును రాజ్యసభకు ఎంపిక చేసే అవకాశాలు కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి.  

Updated Date - 2020-10-01T08:30:44+05:30 IST