రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆందోళన

ABN , First Publish Date - 2020-09-21T18:32:08+05:30 IST

హైదరాబాద్: రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ గాంధీ విగ్రహం ఎదుట రాజ్యసభలో విపక్ష నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి.

రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ ఆందోళన

హైదరాబాద్: రాజ్యసభ ఎంపీల సస్పెన్షన్‌ను నిరసిస్తూ గాంధీ విగ్రహం ఎదుట రాజ్యసభలో విపక్ష నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించాయి. ఈ నిరసనలో టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కేకే, బడుగుల లింగయ్య యాదవ్, సంతోష్ కుమార్, సురేష్ రెడ్డి పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం ఖూని చేస్తోందని నినాదాలు చేస్తున్నారు. రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 

Updated Date - 2020-09-21T18:32:08+05:30 IST