రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి పట్టివేత

ABN , First Publish Date - 2021-11-17T14:04:17+05:30 IST

రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న 45 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు.

రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి పట్టివేత

రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఓ కారులో తరలిస్తున్న 45 కేజీల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. వీటిని తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేశారు. గంజాయిని వైజాగ్‌ నుంచి హైదరాబాద్‌ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2021-11-17T14:04:17+05:30 IST