తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్
ABN , First Publish Date - 2021-04-23T01:17:04+05:30 IST
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్..
ముంబై: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్ జోస్ బట్లర్(8: 8 బంతుల్లో.. 2 ఫోర్లు) ఆర్సీబీ పేసర్ సిరాజ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్ జట్టు 2.3 ఓవర్లలో 14 పరుగులకు ఓ వికెట్ కోల్పోయింది. క్రీజులో మనన్ వోహ్రా(6: 7 బంతుల్లో 1 ఫోర్), సంజు శాంసన్(0) సిరాజ్ క్రీజులో ఉన్నారు.