విశ్వాస పరీక్ష నెగ్గిన గెహ్లాట్
ABN , First Publish Date - 2020-08-14T21:54:08+05:30 IST
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వాస పరీక్ష నెగ్గారు. బీజేపీ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై రాజస్థాన్ అసెంబ్లీలో గెహ్లాట్ విశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు.
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ విశ్వాస పరీక్ష నెగ్గారు. విశ్వాసతీర్మానం మూజువాణి ఓటుతో నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు. సచిన్ పైలట్ వర్గీయులు కూడా కలిసి రావడంతో గెహ్లాట్ సర్కారుకు మెజార్టీ నిరూపించుకోవడం సులభమైంది. మరోవైపు అసెంబ్లీ ఈ నెల 21కి వాయిదా పడింది.