రాజస్థాన్కు చావోరేవో!
ABN , First Publish Date - 2020-10-30T09:28:08+05:30 IST
ప్లేఆఫ్ బెర్త్ పోటీలో నిలవాలంటే పంజాబ్ (12 మ్యాచ్ల్లో 12 పాయింట్లు)తో శుక్రవారం జరిగే మ్యాచ్లో రాజస్థాన్ (12 మ్యాచ్ల్లో 10 పాయింట్లు) గెలవాల్సిందే.
ప్లేఆఫ్ బెర్త్ పోటీలో నిలవాలంటే పంజాబ్ (12 మ్యాచ్ల్లో 12 పాయింట్లు)తో శుక్రవారం జరిగే మ్యాచ్లో రాజస్థాన్ (12 మ్యాచ్ల్లో 10 పాయింట్లు) గెలవాల్సిందే. రన్రేట్ (-0.505)లో చాలా వెనుకంజలో ఉన్న ఆ జట్టు ఈ మ్యాచ్లో ఓడితే బెర్త్ గల్లంతే. ఇక పంజాబ్ విజయం సాధిస్తే...వారు ప్లేఆ్ఫకు మరింత చేరువవుతారు.