Rajanna Sirisilla: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

ABN , First Publish Date - 2021-07-17T13:06:30+05:30 IST

జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రుద్రంగి ఎల్లమ్మగుడి సమీపంలో చోటు చేసుకుంది. శనివారం కూలిపనికి వెళ్లి

Rajanna Sirisilla: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

రాజన్న సిరిసిల్ల: జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన రుద్రంగి ఎల్లమ్మగుడి సమీపంలో చోటు చేసుకుంది. శనివారం కూలిపనికి వెళ్లి వస్తుండగా వెనుక నుంచి బైక్‎ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మహారాష్ట్రకి చెందిన సందీప్ చౌహన్ (18), ధనజీ(14)గా పోలీసులు గుర్తించారు.

Updated Date - 2021-07-17T13:06:30+05:30 IST