మానేరు వాగులో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు

ABN , First Publish Date - 2021-11-16T14:36:23+05:30 IST

జిల్లాలోని మనేరు వాగులో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మానేరు వాగులో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని మనేరు వాగులో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కరీంనగర్ నుంచి రెస్క్యూ టీంతో కలిసి విద్యార్థుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. డీఎస్పీ చంద్రశేఖర్, రూరల్ సీఐ ఉపేందర్ మానేరు వాగులోనే ఉండి గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మరో ముగ్గురి విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది. 

Updated Date - 2021-11-16T14:36:23+05:30 IST