మిడ్ మానేరు నీటిమట్టం 316.50 మీటర్లు

ABN , First Publish Date - 2021-07-15T15:49:28+05:30 IST

మిడ్ మానేరు రాజ రాజేశ్వర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది.

మిడ్ మానేరు నీటిమట్టం 316.50 మీటర్లు

రాజన్న సిరిసిల్ల: మిడ్ మానేరు రాజ రాజేశ్వర జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 318.00 మీటర్లు కాగా ప్రసుతం 316.50 మీటర్లగా ఉంది. రిజర్వాయర్ సామర్థ్యం27.5 టీఎంసీలకు ఇప్పటివరకు 23.81 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఇన్ ఫ్లో 1620 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 170 క్యూసెక్కులుగా ఉంది.

Updated Date - 2021-07-15T15:49:28+05:30 IST