రాజన్న సిరిసిల్లలో జాతీయ జెండాకు అవమానం

ABN , First Publish Date - 2021-08-15T16:53:33+05:30 IST

75వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు జిల్లాలో జాతీయ జెండాకు అవమానం జరిగింది.

రాజన్న సిరిసిల్లలో జాతీయ జెండాకు అవమానం

రాజన్న సరిసిల్ల: 75వ స్వాతంత్ర్య దినోత్సవం రోజు జిల్లాలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. చందుర్తి మండల వ్యవసాయ కార్యాలయంలో అధికారులు జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. జాతీయ జెండాను అగౌరపరిచిన అధికారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.  

Updated Date - 2021-08-15T16:53:33+05:30 IST