రాజాం రచయితల వేదిక సమావేశం
ABN , First Publish Date - 2020-12-21T06:45:41+05:30 IST
రాజాం రచయితల వేదిక 70వ సమావేశం డిసెంబరు 27 ఉ.9.30గం.లకు శ్రీకాకుళం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్ పాఠశాలలో...
రాజాం రచయితల వేదిక 70వ సమావేశం డిసెంబరు 27 ఉ.9.30గం.లకు శ్రీకాకుళం జిల్లా రాజాంలో గల విద్యానికేతన్ పాఠశాలలో నేతేటి గణేశ్వరరావు అధ్యక్షతన జరుగుతుంది. ఆ సభలో ‘కనుమరుగౌతున్న కళింగాంధ్ర సాహితీవేత్తలు’ అనే వరుస ఉపన్యాసాలలో భాగంగా తొలి ప్రసంగాన్ని పిల్లా తిరు పతిరావు ‘భావశ్రీ సాహిత్య సమాలోచనం’ అంశంపై చేస్తారు.
గార రంగనాథం