సీతానగరం మండలంలో మరో దారుణం

ABN , First Publish Date - 2020-08-03T23:39:25+05:30 IST

సీతానగరం మండలం ములకల్లంక లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలు నేపథ్యంలో పెండ్యాల రవిచంద్ర అనే వ్యక్తి తన నాయనమ్మ పెండ్యాల అలవాలమ్మ, మేనత్త ఉప్పులూరి

సీతానగరం మండలంలో మరో దారుణం

రాజమండ్రి: సీతానగరం మండలం ములకల్లంక లో దారుణం చోటుచేసుకుంది. ఆస్తి తగాదాలు నేపథ్యంలో పెండ్యాల రవిచంద్ర అనే వ్యక్తి తన నాయనమ్మ పెండ్యాల అలవాలమ్మ, మేనత్త ఉప్పులూరి అనంత లక్ష్మి లపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ అలవాలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, అనంత లక్ష్మి పరిస్థితి విషమంగా ఉంది. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-08-03T23:39:25+05:30 IST