రాజమండ్రి: వైసీపీ నేతల కనుసన్నల్లో కోడిపందాలు

ABN , First Publish Date - 2021-01-14T19:32:42+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, రాజానగరం, మండపేట, అనపర్తి, కొత్తపేట, పి.గన్నవరం, రంపచోడవరం, రాజోలు నియోజకవర్గాల్లో కోడిపందాలు, గుండాట జోరుగా సాగుతున్నాయి.

రాజమండ్రి: వైసీపీ నేతల కనుసన్నల్లో కోడిపందాలు

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్, రాజానగరం, మండపేట, అనపర్తి, కొత్తపేట, పి.గన్నవరం, రంపచోడవరం, రాజోలు నియోజకవర్గాల్లో కోడిపందాలు, గుండాట జోరుగా సాగుతున్నాయి. వైసీపీ నేతల కనుసన్నల్లో కోడి పందాలు జరుగుతున్నాయి. కోడిపందాలు శిబిరాలు వద్ద ఎమ్మెల్యేల ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. కొన్ని ప్రాంతాల్లో రికార్డింగ్ డాన్సులు నిర్వహించారు. కోడిపందాల్లో లక్షల్లో బెట్టింగులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. 


Updated Date - 2021-01-14T19:32:42+05:30 IST