బీజేపీ, టీఆర్‌ఎస్‌ డ్రామాతో రైతులు నష్టపోయారు: రాజగోపాల్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-04-17T03:05:47+05:30 IST

బీజేపీ, టీఆర్‌ఎస్‌ డ్రామాతో రైతులు నష్టపోయారని కాంగ్రెస్ నేత రాజగోపాల్‌రెడ్డి వచ్చారు.

బీజేపీ, టీఆర్‌ఎస్‌ డ్రామాతో రైతులు నష్టపోయారు: రాజగోపాల్‌రెడ్డి

హైదరాబాద్:  బీజేపీ, టీఆర్‌ఎస్‌ డ్రామాతో రైతులు నష్టపోయారని కాంగ్రెస్ నేత రాజగోపాల్‌రెడ్డి అన్నారు.  శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే రైతులు 30% ధాన్యం మిల్లర్లకు అమ్ముకుని నష్టపోయారని చెప్పారు. పంట చేతికి వచ్చే సమయానికి రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. తక్షణమే 24 గంటల కరెంట్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ మార్పుపై మునుగోడు ప్రజల సమక్షంలోనే నిర్ణయం తీసుకుంటామని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2022-04-17T03:05:47+05:30 IST