చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-10-22T06:00:44+05:30 IST

చట్టాలపై ప్రతి ఒక్కనూ అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌జడ్జి క్రిష్ణవేణి, జూనియర్‌ సివిల్‌జడ్జి శివపార్వతిలు పేర్కొన్నారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

సీనియర్‌ సివిల్‌ జడ్జి క్రిష్ణవేణి

బత్తలపల్లి, అక్టోబరు 21: చట్టాలపై ప్రతి ఒక్కనూ అవగాహన పెంచుకోవాలని సీనియర్‌ సివిల్‌జడ్జి క్రిష్ణవేణి, జూనియర్‌ సివిల్‌జడ్జి శివపార్వతిలు పేర్కొన్నారు. మండలంలోని రామాపురం గ్రామంలో గురువారం మండల న్యాయవిజ్ఞాన సదస్సు ను నిర్వహించారు. ఈ సదస్సులో వారు మాట్లాడుతూ....బాల్యవివాహాల వల్ల కుటుం బాలు చిన్నాభిన్నమవుతాయని, ఆడపిల్లలు చదువుకునే సమయంలో బాల్యవి వాహా లు జరపరాదన్నారు. అనంతరం చట్టాలపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్ర మం లో న్యాయవాదులు అతావుల్లా, నరేశ్‌, అశోక్‌, దస్తగిరి, బాలసుందరి,బిల్లేరవి, కృష్ణ మూర్తి, గ్రామ సర్పంచ్‌ సరస్వతి, ఎంపీటీసీ రమణమ్మ, ఏఎస్‌ఐ సోమశేఖర్‌ తది తరులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-22T06:00:44+05:30 IST