ముంపులోనే వరి చేలు

ABN , First Publish Date - 2021-07-26T05:00:06+05:30 IST

ముంపులోనే వరి చేలు

ముంపులోనే వరి చేలు
బాదంపూడిలో ముంపులో ఉన్న వరి చేలు

ఉంగుటూరు, జూలై 25: ఉంగుటూరు మండలంలో ఇటీవల కుసిన భారీ వర్షాలకు వరి చేలు ఇప్పటికీ ముంపులోనే ఉన్నాయి. బాదంపూడి, వెల్లమిల్లి రేవు, నాచుగుంట, ఉంగుటూరు, చేబ్రోలు, కైకరంలతో పాటు డెల్టాలోని వరి నాట్లు ముంపులో ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి వరి చేలు నీళ్ళలో ఉండ డంతో కుళ్ళి పోయే పరిస్థితి నెలకొన్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.


Updated Date - 2021-07-26T05:00:06+05:30 IST