ముంబై నగరాన్ని ముంచెత్తిన వర్షం
ABN , First Publish Date - 2021-06-13T08:49:37+05:30 IST
ముంబై నగరాన్ని వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే ట్రాక్లపై వాన నీరు నిలవడంతో ప్రజా రవాణాకు ఆటంకం కలిగింది. దాదర్-కుర్లా రైల్వే స్టేషన్ల మధ్య
ముంబై నగరాన్ని వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో రోడ్లు, రైల్వే ట్రాక్లపై వాన నీరు నిలవడంతో ప్రజా రవాణాకు ఆటంకం కలిగింది. దాదర్-కుర్లా రైల్వే స్టేషన్ల మధ్య ట్రాక్ మునిగిపోవడంతో సబర్బన్ రైళ్ల సేవలు నిలిచిపోయాయి. 6.121 సెం.మీకు పైగా వర్షం కురవడంతో కుర్లా-సియన్ స్టేషన్ల మధ్య ట్రాక్పై భారీగా వరద చేరింది.