బ్రిడ్జి పనులను పరిశీలించిన రైల్వే డీఆర్‌ఎం

ABN , First Publish Date - 2022-06-29T07:03:11+05:30 IST

జిల్లా కేం ద్రంలో నిర్వహిస్తు న్న రైల్వే బ్రిడ్జి పనుల ను మంగళవారం గుం టూరు డివిజన డీఆర్‌ఎం మోహనరాజు పరిశీలించారు.

బ్రిడ్జి పనులను పరిశీలించిన రైల్వే డీఆర్‌ఎం
పనులను పరిశీలిస్తున్న డీఆర్‌ఎం మోహనరాజు

 బ్రిడ్జి పనులను పరిశీలించిన రైల్వే డీఆర్‌ఎం

నల్లగొండ, జూన 28: జిల్లా కేం ద్రంలో నిర్వహిస్తు న్న రైల్వే బ్రిడ్జి పనుల ను మంగళవారం గుం టూరు డివిజన డీఆర్‌ఎం మోహనరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన పనులను పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ప నులు పరిశీలించిన అనంతరం పలు సూచనలు, సలహాలు అందజేశారు. నిర్మాణాలు పకడ్బందీగా చేయాలని డీఆర్‌ఎం ఆదేశించారు. 

Updated Date - 2022-06-29T07:03:11+05:30 IST