బ్రిడ్జి పనులను పరిశీలించిన రైల్వే డీఆర్ఎం
ABN , First Publish Date - 2022-06-29T07:03:11+05:30 IST
జిల్లా కేం ద్రంలో నిర్వహిస్తు న్న రైల్వే బ్రిడ్జి పనుల ను మంగళవారం గుం టూరు డివిజన డీఆర్ఎం మోహనరాజు పరిశీలించారు.
బ్రిడ్జి పనులను పరిశీలించిన రైల్వే డీఆర్ఎం
నల్లగొండ, జూన 28: జిల్లా కేం ద్రంలో నిర్వహిస్తు న్న రైల్వే బ్రిడ్జి పనుల ను మంగళవారం గుం టూరు డివిజన డీఆర్ఎం మోహనరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరితగతిన పనులను పూర్తి చేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలన్నారు. ప నులు పరిశీలించిన అనంతరం పలు సూచనలు, సలహాలు అందజేశారు. నిర్మాణాలు పకడ్బందీగా చేయాలని డీఆర్ఎం ఆదేశించారు.