పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-06-30T03:42:14+05:30 IST

పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐఎంఎల్‌ ఎండీ చాంద్‌పాషా అన్నారు. బుధవారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, స్వంత స్థలం ఉన్నవారికి ఇంటికి రూ.3లక్షలు ఇవ్వాలని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, పోశం, తిరుపతి, డి శ్రీనివాస్‌, చరణ్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి
కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐఎంఎల్‌ నాయకులు

ఆసిఫాబాద్‌ రూరల్‌, జూన్‌ 29: పోడు వ్యవసాయం చేసుకుంటున్న రైతులకు పట్టాలు ఇవ్వాలని సీపీఐఎంఎల్‌ ఎండీ చాంద్‌పాషా అన్నారు. బుధవారం పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు, స్వంత స్థలం ఉన్నవారికి ఇంటికి రూ.3లక్షలు ఇవ్వాలని కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌, పోశం, తిరుపతి, డి శ్రీనివాస్‌, చరణ్‌, వినోద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-30T03:42:14+05:30 IST