TS News: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే రాహుల్ పాదయాత్ర .. రేవంత్ రెడ్డి

ABN , First Publish Date - 2022-10-01T02:03:51+05:30 IST

Hyderabad: రాహుల్ ‘భారత్ జో డో’ పాదయాత్ర ..ఎన్నికల కోసం కాదని, దేశ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న యాత్ర అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ యాత్ర అక్టోబర్ 24వ తేదీ మక్తల్ నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. అక్టోబర్ 4న కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చి భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై చర్చి

TS News: ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే రాహుల్ పాదయాత్ర .. రేవంత్ రెడ్డి

Hyderabad:  రాహుల్ ‘భారత్ జో డో’ పాదయాత్ర ..ఎన్నికల కోసం కాదని, దేశ ప్రయోజనాల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణకు చేస్తున్న యాత్ర అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ యాత్ర అక్టోబర్ 24వ తేదీ మక్తల్ నుంచి తెలంగాణలోకి ప్రవేశిస్తుందని చెప్పారు. అక్టోబర్ 4న కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైరాం రమేష్, దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చి భారత్ జోడో యాత్ర ఏర్పాట్లపై చర్చిస్తారని తెలిపారు. రాహుల్ పాద యాత్ర అనుమతి కోసం శనివారం డీజీపీని కలువనున్నామని చెప్పారు. 

Updated Date - 2022-10-01T02:03:51+05:30 IST