తెలంగాణలో రాహుల్గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు
ABN , First Publish Date - 2022-04-16T20:33:54+05:30 IST
తెలంగాణలో రాహుల్గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: తెలంగాణలో రాహుల్గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. మే 6, 7 తేదీల్లో తెలంగాణలో రాహుల్గాంధీ పర్యటించనున్నారు. మే 6న వరంగల్లో రాహుల్గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మే 7న హైదరాబాద్లో పార్టీ నేతలతో రాహుల్ సమావేశం కానున్నారు.