రహానె విరాళం రూ. 10 లక్షలు
ABN , First Publish Date - 2020-03-30T10:04:22+05:30 IST
కొవిడ్-19 మహమ్మారి నివారణకు క్రికెటర్లు తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా టీమిండియా ఆటగాడు అజింక్యా రహానె.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి
ముంబై: కొవిడ్-19 మహమ్మారి నివారణకు క్రికెటర్లు తమ వంతు సాయం చేస్తున్నారు. తాజాగా టీమిండియా ఆటగాడు అజింక్యా రహానె.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10 లక్షలు అందిస్తున్నట్టు ఆదివారం ప్రకటించాడు. ఇప్పటికే సచిన్ రూ. 50 లక్షలు, రైనా రూ. 52 లక్షలు విరాళంగా అందజేసిన సంగతి తెలిసిందే. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం రూ. కోటి సాయాన్ని ప్రకటించింది.