రఘురామ భీమవరం పర్యటనకు ఆటంకాలు

ABN , First Publish Date - 2022-07-04T02:01:03+05:30 IST

రఘురామ భీమవరం పర్యటనకు ఆటంకాలు

రఘురామ భీమవరం పర్యటనకు ఆటంకాలు

పశ్చిమగోదావరి: ఎంపీ రఘురామ భీమవరం పర్యటనకు అధికారులు ఆటంకాలు సృష్టించారు. ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొనేందుకు రఘురామకు అధికారుల వెహికల్ పాస్ మంజూరు చేయలేదు. ఈ విషయాన్ని దృష్టికి ఎంపీ రఘురామకృష్ణరాజు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళారు. డీఆర్ఓకు బాధ్యతలు అప్పగించామని కలెక్టర్ వెల్లడించారు. ఆరా తీయగా... ఫైల్ పంపించామని చెప్పి డీఆర్ఓ జారకున్నారు.  రఘురామరాజు ఫోన్‌ను జిల్లా ఎస్పీ బ్లాక్‌ చేసినట్లు తెలిసింది. 

Updated Date - 2022-07-04T02:01:03+05:30 IST