మోదీకి రఘురామ లేఖ

ABN , First Publish Date - 2022-02-25T02:21:09+05:30 IST

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. సినిమా

మోదీకి రఘురామ లేఖ

అమరావతి: ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. సినిమా ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోందని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. సినీ పరిశ్రమపై వేలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయని ఆయన తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమపై ఇలాంటి ఆంక్షలు తగవన్నారు. తమ ముందు మోకరిళ్లేలా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. రాజకీయాల నుంచి తెలుగు సినీ పరిశ్రమను కాపాడాలని ఆ లేఖలో మోడీని కోరారు.

Updated Date - 2022-02-25T02:21:09+05:30 IST