సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

ABN , First Publish Date - 2020-02-19T23:48:10+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కలిశారు. పీవీ సింధు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అధికారులు ఆమెకు

సీఎం జగన్‌ను కలిసిన పీవీ సింధు

తాడేపల్లి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కలిశారు. పీవీ సింధు.. తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం సీఎం జగన్‌తో పీవీ సింధు సమావేశం అయ్యారు.

Updated Date - 2020-02-19T23:48:10+05:30 IST