విశాఖ ఉక్కుపై ప్రత్యేక గీతాన్ని రూపొందించాం: పువ్వాడ సుధాకర్

ABN , First Publish Date - 2021-03-02T18:27:24+05:30 IST

అమరావతి: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అమరావతి జేఏసీ తరుపున ప్రత్యేక గీతాన్ని రూపొందించామని

విశాఖ ఉక్కుపై ప్రత్యేక గీతాన్ని రూపొందించాం: పువ్వాడ సుధాకర్

అమరావతి: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని అమరావతి జేఏసీ తరుపున ప్రత్యేక గీతాన్ని రూపొందించామని జేఏసీ కన్వీనర్ పువ్వాడ సుధాకర్ పేర్కొన్నారు. ఏపీ ఏమి కోల్పోతోంది అనేది అందరికీ అర్థం అయ్యేలా పాటలో పొందుపరిచామన్నారు. అమరావతి రైతుల పోరాటాన్ని, విశాఖ ఉక్కు కోసం చేస్తున్న ఉద్యమాన్ని పాట రూపంలో పొందుపరిచామని దళిత జేఏసీ మార్టిన్ పేర్కొన్నారు.


Updated Date - 2021-03-02T18:27:24+05:30 IST