పేదల సంక్షేమానికి కేంద్రం కృషి
ABN , First Publish Date - 2020-11-22T06:32:12+05:30 IST
పేదల సంక్షేమానికి కేంద్రం కృషి
గన్నవరం, నవంబరు 21 : పేదల సంక్షేమానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఆ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి అన్నారు. స్థానిక రోటరి క్లబ్లో బీజేపీ సంస్థాగత శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు మట్టా ప్రసాద్, రాష్ట్ర కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి తుమ్మల అంజిబాబు, నాయ కులు నాదిండ్ల మోహన్, షేక్ బాజీ, దామెర్ల కోటేశ్వరరావు, నారుమంచి అరుణ, కానూరు శేషు మాధవి పాల్గొన్నారు.