కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
ABN , First Publish Date - 2021-10-20T05:20:12+05:30 IST
ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే యాలని బీజేపీ కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ డిమాండ్ చేశా రు. మండలకేంద్రంలోని కప్పాలవాగు పక్కన మోక్షనంద ఆశ్రమం వెనుక ఉన్న వ రిధాన్యం కుప్పాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వా రం నుంచి రైతులు ధాన్యాన్ని ఆరబెట్టినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారని తెలిపారు. వా తావరణ పరిస్థితులు మారుతున్న కారణంగా రైతులు భయాందోళన చెందుతున్నా రని అన్నారు. కార్యక్రమంలో కిసాన్మోర్చా మండల అధ్యక్షుడు పులిలక్ష్మణ్, మోతె రవి, నర్స య్య, భూమన్న, మహేష్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్, అక్టోబరు19: ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే యాలని బీజేపీ కిసాన్మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ డిమాండ్ చేశా రు. మండలకేంద్రంలోని కప్పాలవాగు పక్కన మోక్షనంద ఆశ్రమం వెనుక ఉన్న వ రిధాన్యం కుప్పాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వా రం నుంచి రైతులు ధాన్యాన్ని ఆరబెట్టినప్పటికీ ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బందులుపడుతున్నారని తెలిపారు. వా తావరణ పరిస్థితులు మారుతున్న కారణంగా రైతులు భయాందోళన చెందుతున్నా రని అన్నారు. కార్యక్రమంలో కిసాన్మోర్చా మండల అధ్యక్షుడు పులిలక్ష్మణ్, మోతె రవి, నర్స య్య, భూమన్న, మహేష్, రాజన్న, తదితరులు పాల్గొన్నారు.