మహానాడుకు భారీగా తరలిన పుంగనూరు టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2022-05-29T06:21:36+05:30 IST

ఒంగోలు మహానా డుకు పుంగనూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివెళ్లాయి. శనివారం జరిగిన మహానాడు, బహిరంగసభకు పుంగ నూరు, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల నుంచి బస్సులు, వ్యాన్లు, కార్లలో వెళ్లి చంద్రబాబు, లోకేశ్‌, కిశోర్‌, రాష్ట్ర అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ తది తరు లను కలిశారు.

మహానాడుకు భారీగా తరలిన పుంగనూరు టీడీపీ నేతలు
మహానాడుకు వెళుతున్న నేతలు

పుంగనూరు, మే 28:  ఒంగోలు మహానా డుకు పుంగనూరు నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు తరలివెళ్లాయి. శనివారం జరిగిన మహానాడు, బహిరంగసభకు పుంగ నూరు, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల నుంచి బస్సులు, వ్యాన్లు, కార్లలో వెళ్లి  చంద్రబాబు,  లోకేశ్‌, కిశోర్‌, రాష్ట్ర అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌ తది తరు లను కలిశారు.  సయ్యద్‌సుహేల్‌ సాహేబ్‌, ఎ.బాలాజీ, రమేశ్‌రెడ్డి, సుబ్రహ్మణ్యం నాయుడు, ఉయ్యాల రమణ, ముల్లంగి వెంకట్రమణ, ఉమాపతి నాయుడు, శ్రీనివాసులు నాయుడు, శ్రీకాంత్‌, మాదవరెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు, సీవీరెడ్డి, గిరి, కేశవమూర్తి, సద్దాం, మోహన్‌ నాయుడు, హేమంత్‌కుమార్‌, రెడ్డెప్ప నాయుడు తదితరులు వెళ్లిన వారిలో ఉన్నారు.




Updated Date - 2022-05-29T06:21:36+05:30 IST