Pulivendulaలో బరితెగించిన వైసీపీ నేతలు

ABN , First Publish Date - 2022-06-11T21:03:14+05:30 IST

పులివెందులలో వైసీపీ నేతలు బరితెగించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు వైసీపీ నేతలు ఎసరు పెట్టారు. వేంపల్లెలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలు కబ్జా చేశారు.

Pulivendulaలో బరితెగించిన వైసీపీ నేతలు

కడప: పులివెందులలో వైసీపీ నేతలు బరితెగించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు వైసీపీ నేతలు ఎసరు పెట్టారు. వేంపల్లెలో జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలు కబ్జా చేశారు. సీఎం జగన్‌ను కూడా లెక్కచేయకుండా జర్నలిస్టుల స్థలాలు కబ్జా చేశారు. కబ్జా స్థలాలను టీడీపీ, కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకే దిక్కు లేకపోతే ఎలా స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-06-11T21:03:14+05:30 IST