‘కాంగ్రెస్తో ప్రజా సంక్షేమం సాధ్యం’
ABN , First Publish Date - 2020-06-28T07:08:35+05:30 IST
కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం అని జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్రెడ్డి అన్నారు.
అయిజ, జూన్ 27: కాంగ్రెస్ పార్టీతోనే ప్రజా సంక్షేమం సాధ్యం అని జిల్లా అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన పోతుల మధుసూదన్రెడ్డి, భూమ్పూర్ నర్సింహారెడ్డి, తూముకుంట శ్రీనివాసులు గౌడును పార్టీ నుంచి తొలగించామన్నారు.