నేడు ప్రజా మరుగుదొడ్లు ప్రారంభం
ABN , First Publish Date - 2020-08-15T10:03:57+05:30 IST
రాష్ట్రంలోని మునిసిపల్ ప్రాంతాల్లో శనివారం పెద్ద ఎత్తున ప్రజా మరుగుదొడ్లు ప్రారంభం ..
హైదరాబాద్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మునిసిపల్ ప్రాంతాల్లో శనివారం పెద్ద ఎత్తున ప్రజా మరుగుదొడ్లు ప్రారంభం కానున్నాయి. వ్యక్తిగత పారిశుధ్యానికి పెద్ద పీట వేస్తూ పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1,000 మందికి ఒక ప్రజా మరుగుదొడ్లను నిర్మించాలని మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు 139 మునిసిపాలిటీల పరిధిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విఽధానంలో వీటి నిర్మాణాన్ని చేపట్టారు.