మంత్రి పేర్నికి ప్రజల వినతులు
ABN , First Publish Date - 2020-05-26T08:45:12+05:30 IST
మంత్రి పేర్ని నాని సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీక రించారు. ఇళ్లస్థలం మంజూరు చేయాలని పెదకర గ్రహారానికి చెందిన చెన్నూరు ..
మచిలీపట్నం టౌన్ : మంత్రి పేర్ని నాని సోమవారం ప్రజల నుంచి వినతులు స్వీక రించారు. ఇళ్లస్థలం మంజూరు చేయాలని పెదకర గ్రహారానికి చెందిన చెన్నూరు వెంకటేశ్వరమ్మ, కనీస వేతనాలు చెల్లించాలని మీటర్ రీడింగ్ బిల్లింగ్ కార్మికుల సంఘ ప్రతినిధులు శ్రీరామ్, రాఘవేంద్రరావు, వెంకటేశ్వరరావు, రవిశేఖర్ కోరారు. భిక్షం అనే వృద్ధుడు వృద్ధాప్య పింఛను ఇప్పించాలని వేడుకున్నాడు. మంత్రి పేర్ని మాట్లాడుతూ గర్భిణులకు అమృతహస్తం పథకంలో పౌష్టికాహారం అందజేస్తామన్నారు.