బాధిత మహిళలకు పునరావాసం ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-04-16T05:29:21+05:30 IST

జిల్లాలో అత్యాచార బాధి త మహిళలకు, బాలికలకు పు నరావసం, ఆశ్రమం కల్పించేం దుకు చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి గురువా రం ఒంగోలులో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అలాంటి బాధిత మహిళలకు ఎ టువంటి హోమ్స్‌ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు.

బాధిత మహిళలకు పునరావాసం ఏర్పాటు చేయాలి
కలెక్టర్‌తో మాట్లాడుతున్న రమాదేవి

ఒంగోలు(కలెక్టరేట్‌), ఏప్రిల్‌ 15 : జిల్లాలో అత్యాచార బాధి త మహిళలకు, బాలికలకు పు నరావసం, ఆశ్రమం కల్పించేం దుకు చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి గురువా రం ఒంగోలులో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో అలాంటి బాధిత మహిళలకు ఎ టువంటి హోమ్స్‌ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అ నంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ అందుకు అవసరమైన చర్యలు తీసుకోవా లని ఐసీడీఎస్‌ అధికారి లక్ష్మీదేవిని ఆదేశించారు.  


Updated Date - 2021-04-16T05:29:21+05:30 IST