Oldcity ఐఎస్ సదన్ డివిజన్లో ప్రొటోకాల్ వివాదం
ABN , First Publish Date - 2022-06-24T15:22:53+05:30 IST
నగరంలోని ఓల్డ్ సిటీ ఐఎస్ సదన్ డివిజన్లో ప్రొటోకాల్ వివాదం చోటు చేసుకుంది.
హైదరాబాద్: నగరంలోని ఓల్డ్ సిటీ ఐఎస్ సదన్ డివిజన్లో ప్రొటోకాల్ వివాదం చోటు చేసుకుంది. శిలా ఫలకంలో బీజేపీ కార్పొరేటర్ శ్వేతా పేరు లేకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఎంఐఎం, బీజేపీ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు బీజేపీ నేతలు శిలా ఫలకం తొలిగించి ఆందోళన చేపట్టారు.