వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ వామపక్షాల ఆందోళన

ABN , First Publish Date - 2020-09-29T15:17:40+05:30 IST

విశాఖ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ నేడు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో..

వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ వామపక్షాల ఆందోళన

విశాఖ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ నేడు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరగనుంది. దీక్షా శిబిరంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

Updated Date - 2020-09-29T15:17:40+05:30 IST