వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ వామపక్షాల ఆందోళన
ABN , First Publish Date - 2020-09-29T15:17:40+05:30 IST
విశాఖ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ నేడు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో..
విశాఖ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ నేడు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన దీక్ష జరగనుంది. దీక్షా శిబిరంలో సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.