విధుల్లోకి తీసుకోవాలని నిరసన
ABN , First Publish Date - 2020-05-21T08:56:19+05:30 IST
తాండూరులోని ప్రభు త్వ ఆస్పత్రి ఔట్సోర్సింగ్ కింద కొన్నేళ్లుగా పనిచేస్తూ తొలగించబడిన తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డి మాండ్ చేశారు.
తాండూరు : తాండూరులోని ప్రభు త్వ ఆస్పత్రి ఔట్సోర్సింగ్ కింద కొన్నేళ్లుగా పనిచేస్తూ తొలగించబడిన తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు డి మాండ్ చేశారు. బుధవారం ఆస్పత్రి ఎదుట శానిటేషన్ విభాగానికి చెందిన ఆయా, ఎలక్ట్రీషియన్, వార్డ్బాయ్స్, ఎక్స్రే అసిస్టెంట్లు నిరసన తెలిపారు. విధుల నుంచి తొలగించి 8 నెలలుగా తమపై కక్షసాధింపు ధోరణి అవలంభిస్తున్నారని వారు ఆరోపించారు.