రోడ్లు ఊడుస్తూ నిరసన

ABN , First Publish Date - 2021-06-14T04:39:13+05:30 IST

సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రాజాం మునిసిపల్‌ కార్మికులు ఆదివారం రోడ్లను ఊడుస్తూ నిరసన తెలిపారు.

రోడ్లు ఊడుస్తూ నిరసన
రోడ్లను ఊడ్చి నిరసన తెలుపుతున్న కార్మికులు

రాజాం రూరల్‌, జూన్‌ 13: సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ రాజాం మునిసిపల్‌ కార్మికులు ఆదివారం రోడ్లను ఊడుస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు రామ్మూర్తినాయుడు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా కార్మికుల సమస్యలను పరిష్కరించలేదన్నారు. 

 

 

Updated Date - 2021-06-14T04:39:13+05:30 IST