హామీలను నెరవేర్చాలని వీఆర్ఏల నిరసన
ABN , First Publish Date - 2022-07-01T04:56:13+05:30 IST
సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చా లని వీఆర్ఏల సంఘం జేఏసీ నాయకులు పేర్కొన్నారు. గురువారం తహసీల్దార్ కార్యా లయం ఎదుట నిరసన తెలిపారు. అనం తరం తహసీల్దార్ రాజలింగంకు వినతి పత్రం అందించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, వయస్సుపై బడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్న సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదన్నారు.
హాజీపూర్, జూన్ 30 : సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను నెరవేర్చా లని వీఆర్ఏల సంఘం జేఏసీ నాయకులు పేర్కొన్నారు. గురువారం తహసీల్దార్ కార్యా లయం ఎదుట నిరసన తెలిపారు. అనం తరం తహసీల్దార్ రాజలింగంకు వినతి పత్రం అందించారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, వయస్సుపై బడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇస్తామని పేర్కొన్న సీఎం కేసీఆర్ అమలు చేయడం లేదన్నారు. వీఆర్ఏలు కమలాకర్, నవీన్ రాజ్, వినోద్కుమార్, కృష్ణ, పాల్గొన్నారు.
బెల్లంపల్లి: సీఎం కేసీఆర్ ప్రకటించిన హామీలను నెరవేర్చాలని తహసీల్దార్ కార్యా లయం ఎదుట వీఆర్ఏలు నిరసన తెలి పారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. వీఆర్ఏలు సారయ్య, శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్, గంగారాం, శం కర్, మహేందర్, భీమయ్య, దాసు, సుజాత, జ్యోతి, లచ్చయ్య పాల్గొన్నారు.