అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ఆందోళన
ABN , First Publish Date - 2020-09-24T14:59:17+05:30 IST
అమరావతి: ఏపీ బీజేపీ ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన నిర్వహించనున్నారు.
అమరావతి: ఏపీ బీజేపీ ఈ రోజు బీజేపీ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు ఆందోళన నిర్వహించనున్నారు. వైసీపీ మంత్రి కొడాలి నాని.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన నిర్వహించనున్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినందుకు జరుగుతున్న కుట్రపై రేపు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మంత్రి కొడాలి నానిని ముఖ్యమంత్రి వెంటనే బర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.