ఉద్యానశాఖలో ముగ్గురు జేడీలకు పదోన్నతి
ABN , First Publish Date - 2021-04-16T10:25:30+05:30 IST
రాష్ట్ర ఉద్యానవనశాఖలో ముగ్గురు జాయింట్ డైరెక్టర్లకు అడిషనల్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు
అమరావతి, ఏప్రిల్ 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉద్యానవనశాఖలో ముగ్గురు జాయింట్ డైరెక్టర్లకు అడిషనల్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21ప్యానల్లో జేడీ నుంచి అడిషనల్ డైరెక్టర్లుగా పదోన్నతి పొందిన ఎం.వెంకటేశ్వర్లు, కె.బాలాజీనాయక్లను గుంటూరులోని ఉద్యానవనశాఖ కమిషనరేట్లో నియమించగా, సీబీ హరినాథరెడ్డికి ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పోస్టింగ్ ఇచ్చారు.