ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6432 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

ABN , First Publish Date - 2022-08-04T22:15:56+05:30 IST

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌

ప్రభుత్వరంగ బ్యాంకుల్లో 6432 ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

మొత్తం ఖాళీలు 6432

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్‌ పీవో/ఎంటీ- 2022) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 6432 పోస్టులు భర్తీ చేయనున్నారు.


పోస్టుల వివరాలు

1. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: 535

2. కెనరా బ్యాంక్‌: 2500

3. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌: 500

4. పంజాబ్‌ సింధ్‌ బ్యాంక్‌: 253

5. యూకో బ్యాంక్‌: 550

6. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా: 2094

అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు

వయోపరిమితి: 2022 ఆగస్టు 01 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175; ఇతరులు రూ.850 చెల్లించాలి

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ రాత పరీక్షలు, 

ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు ఆఖరు తేదీ: ఆగస్టు 22

ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబరు 2022

వెబ్‌సైట్‌: https://ibps.in/



Updated Date - 2022-08-04T22:15:56+05:30 IST