12వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

ABN , First Publish Date - 2021-11-12T12:33:25+05:30 IST

రాజధాని రైతుల మహాపాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది. ఏకైక రాజధానిగా అమరావతి లక్ష్యంగా న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రాజధాని రైతులు పాదయాత్రను

12వ రోజుకు చేరుకున్న రాజధాని రైతుల మహాపాదయాత్ర

ప్రకాశం: రాజధాని రైతుల మహాపాదయాత్ర 12వ రోజుకు చేరుకుంది. ఏకైక రాజధానిగా అమరావతి లక్ష్యంగా న్యాయస్థానం టు దేవస్థానం పేరిట రాజధాని రైతులు పాదయాత్రను చేపట్టారు. పర్చూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలలో పాదయాత్రను ముగించుకుని నేడు ఒంగోలు నియోజకవర్గంలో పాదయాత్రను మొదలుపెట్టనుంది. త్రోవగుంట నుండి యరజర్ల వరకు 14 కిలోమీటర్లు కొనసాగనుంది.

Updated Date - 2021-11-12T12:33:25+05:30 IST