వరదలో చిక్కుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

ABN , First Publish Date - 2022-07-10T17:52:30+05:30 IST

భూపాలపల్లి: కాటారం దగ్గర కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ పక్కన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో 24మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి నుంచి వరద నీటిలోనే బస్సు ఉంది. వరంగల్ నుంచి కాళేశ్వరానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

వరదలో చిక్కుకున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు

భూపాలపల్లి: కాటారం దగ్గర కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ పక్కన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో 24మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి నుంచి వరద నీటిలోనే బస్సు ఉంది. వరంగల్ నుంచి కాళేశ్వరానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. 

Updated Date - 2022-07-10T17:52:30+05:30 IST