ప్రైవేటు పాలు లీటరుపై రూ.4 పెంపు

ABN , First Publish Date - 2021-01-25T12:07:16+05:30 IST

ప్రైవేటు పాల ధర లీటరుపై రూ.4 పెరిగింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాల కొరత, ముడి పదార్ధాల ధరల పెంపు కారణంగా ప్రైవేటు పాల సంస్థలు ధరలను...

ప్రైవేటు పాలు లీటరుపై రూ.4 పెంపు

చెన్నై/ఐసిఎఫ్‌ (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు పాల ధర లీటరుపై రూ.4 పెరిగింది. 2020 జనవరి, ఫిబ్రవరి నెలల్లో పాల కొరత, ముడి పదార్ధాల ధరల పెంపు కారణంగా ప్రైవేటు పాల సంస్థలు ధరలను లీటరుకు రూ.8 వరకు పెంచాయి. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా రవాణా వస తులు లేక పాల విక్రయాలు తగ్గాయి. ప్రస్తుతం నిబంధనల సడలింపుతో ప్రైవేటు పాల సంస్థలు రైతుల నుంచి కొనుగోలు చేసే పాల ధరను లీటరుకు రూ.15 నుంచి రూ.20 వరకు పెంచాయి. ఈ నేపథ్యంలో, ప్రైవేటు పాల సంస్థలు పాల ధరను లీటరుకు రూ.4, బర్రె పాల ధరను కూడా భారీగా పెంచాయి.

Updated Date - 2021-01-25T12:07:16+05:30 IST