ప్రైవేటు ఆసుపత్రుల్లో స్వల్ప లక్షణాలున్నా లక్షల్లో ఫీజులు..
ABN , First Publish Date - 2021-05-07T16:33:41+05:30 IST
ఏలూరు: కరోనా రోగులను చేర్చుకునే విషయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు మెలిక పెట్టాయి.
ఏలూరు: కరోనా రోగులను చేర్చుకునే విషయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రులు మెలిక పెట్టాయి. లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారినే ప్రైవేట్ ఆస్పత్రులు చేర్చుకుంటున్నాయి. స్వల్ప లక్షణాలున్నా లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారు. మోస్తరు లక్షణాలు ఉంటే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటూ సూచిస్తున్నారు. పరిస్థితి విషమిస్తే ఏదో ఒక సాకుతో ప్రైవేట్ ఆస్పత్రులు రోగులను డిశ్చార్జ్ చేస్తున్నాయి.