ముంబై: లత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
ABN , First Publish Date - 2022-02-07T00:05:46+05:30 IST
ముంబై: గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ముంబై శివాజీపార్క్లో ఆమె భౌతిక కాయానికి అంతిమనివాళులర్పించారు.
ముంబై: గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ముంబై శివాజీపార్క్లో ఆమె భౌతిక కాయానికి అంతిమనివాళులర్పించారు. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిన లత అంతిమ సంస్కారాలకు అభిమానులు, నాయకులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.