ప్రధాని మోదీ పాలన ఆదర్శం

ABN , First Publish Date - 2021-09-29T06:05:39+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ పాలన ఇతర దేశాలకు ఆదర్శమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి పేర్కొన్నారు.

ప్రధాని మోదీ పాలన ఆదర్శం
శిబిరాన్ని పరిశీలిస్తున్న బీజేపీ నాయకులు


: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి 

అనంతపురం అర్బన, సెప్టెంబరు 28: ప్రధాని నరేంద్రమోదీ పాలన ఇతర దేశాలకు ఆదర్శమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి చిరంజీవిరెడ్డి పేర్కొన్నారు. మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా మంగళవారం నగరంలోని గీతామందిరంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో  పలువురు రక్తదానం చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు అశోక్‌రెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటేశ్వరరెడ్డి, పొట్లూరి హరిక్రిష్ణ, మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఫయాజ్‌, బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి గంగినేని రాజే్‌షకుమార్‌, నాయకులు రత్నమయ్య, శ్రీనివాసులు, సూర్యప్రకా్‌షరెడ్డి, అజే్‌షయాదవ్‌, అంజిబాబు,శాంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-09-29T06:05:39+05:30 IST