ఇక్రిశాట్‌లో ప్రధాని మోదీ

ABN , First Publish Date - 2022-02-05T20:58:03+05:30 IST

నగరంలోని ఇక్రిశాట్‌ ప్రధాని మోదీ చేరుకున్నారు. ఇక్రిశాట్‌

ఇక్రిశాట్‌లో ప్రధాని మోదీ

హైదరాబాద్‌: నగరంలోని ఇక్రిశాట్‌‌కు ప్రధాని మోదీ చేరుకున్నారు. ఇక్రిశాట్‌ స్వర్ణోత్సవాల్లో మోదీ పాల్గొననున్నారు. ఇక్రిశాట్‌లో ఫొటో గ్యాలరీ, పంటల క్షేత్ర ప్రదర్శనను సందర్శించారు. ఇక్రిశాట్ లోగో, స్మారక స్టాంపును మోదీ ఆవిష్కరించారు. శాస్త్రవేత్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.


Updated Date - 2022-02-05T20:58:03+05:30 IST