నేడు గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్

ABN , First Publish Date - 2020-04-03T13:37:21+05:30 IST

హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నేడు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

నేడు గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్

హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నేడు అన్ని రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కరోనా, లాక్‌డౌన్‌పై గవర్నర్లతో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి చర్చించనున్నారు. నిన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోది వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేసిన విషయం తెలిసిందే.


Updated Date - 2020-04-03T13:37:21+05:30 IST